జాతీయ వార్తలు

మిస్ ఇండియాగా దిల్లీ యువతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై:ముంబైలో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో మిస్ ఇండియా వరల్డ్‌గా దిల్లీకి చెందిన ప్రియదర్శిని ఛటర్జీ ఎంపికైంది. విజేత పేరును బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ ప్రకటించారు. మొదటి రన్నరప్‌గా బెంగళూరుకు చెందిన సుశ్రీత, రెండవ రన్నరప్‌గా పంఖుడి గిడ్వాని ఎంపికయ్యారు. సానియామిర్జా, ఏక్తాకపూర్ సహా పలువురు బాలీవుడ్ నటీనటులతో కూడిన జ్యూరీ విజేతలను ఎంపిక చేసింది.