జాతీయ వార్తలు

విపరీతంగా పెరిగిన వెండి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డిమాండ్‌ ఎక్కువవడంతో వెండి ధర విపరీతంగా పెరుగుతోంది. వరుసగా ఆరో రోజు సోమవారం ధర పెరగడంతో 28 నెలల గరిష్ఠానికి చేరుకుంది. సోమవారం రూ. 2,155 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,715గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. బంగారం ధర కూడా నేడు స్వల్పంగా పెరిగింది. రూ. 100 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ. 30,650కు చేరుకుంది.