జాతీయ వార్తలు

సింధు, సాక్షిలకు దిల్లీ సర్కారు నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరచి దేశానికి పతకాలు సాధించిన తెలుగమ్మాయి పివి సింధు, హర్యానా యువతి సాక్షి మాలిక్‌లను నగదు నజరానాలతో సత్కరించాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. రజత పతకం సాధించిన సింధుకు రూ. 2 కోట్లు, కాంస్య పతక విజేత సాక్షికి కోటి రూపాయలను అందజేయనున్నట్లు దిల్లీ సిఎం కేజ్రీవాల్ ప్రకటించారు.