జాతీయ వార్తలు

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.75వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 49 పాయింట్లు నష్టపోయి 28,003 వద్ద ముగిసింది. నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 8,636 వద్ద స్థిరపడింది.