జాతీయ వార్తలు

స్పైస్‌జెట్‌ ‘మాన్‌సూన్‌ బొనాంజా సేల్‌’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశీయ రూట్లలో పలు విమాన టిక్కెట్లపై ‘మాన్‌సూన్‌ బొనాంజా సేల్‌’ పేరుతో ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ఆఫర్లను ప్రకటించింది. జమ్ము-శ్రీనగర్‌, అహ్మదాబాద్‌-ముంబయి, ముంబయి-గోవా, దిల్లీ-డెహ్రడూన్‌, దిల్లీ-అమృత్‌సర్‌ రూట్లలో ఒక వైపు ఛార్జీ రూ.444 మాత్రమేనని పేర్కొంది. ఐదు రోజుల పాటు అంటే జూన్‌ 26 వరకు ఈ ఆఫర్‌ కింద టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. దీని కింద టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారు జూలై1 నుంచి సెప్టెంబర్‌ 30లోపు ప్రయాణాలు చేయవచ్చు. మిగిలిన రూట్లలో సెక్టార్లు, ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయని చెప్పింది.