క్రీడాభూమి

జైపూర్, బెంగళూరు ప్రో కబడ్డీ మ్యాచ్ టై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూన్ 30: జైపూర్ పింక్ పాంథర్స్, బెంగళూరు బుల్స్ జట్ల మధ్య గురువారం జరి గిన మ్యాజ్ టైగా ముగిసింది. ఇరు జట్లు చెరి 28 పాయంట్లు చేశాయ. చివరి క్షణం వరకూ ఎంతో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జైపూర్ తరఫున కెప్టెన్ జస్వీర్ సింగ్ తొమ్మిది పాయంట్లతో రాణించాడు. రాజే ష్ నర్వాల్ ఆరు పాయంట్లు చేశాడు. జైపూర్‌తో చివరి వరకూ పోరాడిన బెంగళూరుకు రోహిత్ కుమార్ ఆరు పాయంట్లు అందించాడు. వినోద్ కుమార్ ఐదు, మోహిత్ చిల్లార్ నాలుగు చొప్పు న పాయంట్లు చేశారు.
మహిళల విభాగంలో ఐస్ దివాస్, స్టార్మ్ క్వీ న్స్ జట్ల మధ్య పోరాటం దాదాపుగా ఏకపక్షం గా సాగింది. ఐస్ దివాస్ కెప్టెన్ అభిలాష మా త్రే అద్భుత ప్రతిభ కనబరచి, తన జట్టును విజ పథంలో నడిపించింది. ప్రథమార్ధం ముగిసే స మయానికి ఆధిక్యంలో ఉన్న ఐస్ దివాస్ ఆత ర్వాత కూడా అదే ఊపును కొనసాగించి, 28-15 తేడాతో విజయం సాధించింది.