క్రీడాభూమి

ఆసియా బీచ్ గేమ్స్‌కు భారత్ భారీ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: వియత్నాంలోని డనాంగ్‌లో జరిగే ఐదవ ఆసియా బీచ్ గేమ్స్‌కు 208 మందితో కూడిన భారీ బృందాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) ఎంపిక చేసింది. 2014లో ఈ పోటీలు ఫకెట్‌లో జరిగాయి. అందులో రెండు స్వర్ణం, ఒక రజతం, 7 కాంస్య పతకాలు లభించాయి. కాగా, తాజా పోటీలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయ.