క్రీడాభూమి

ధర్మశాల చేరిన భారత్, కివీస్ జట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, అక్టోబర్ 13: ఐదు మ్యాచ్‌ల వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా ఈనెల 16న హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పిసిఎ) స్టేడియంలో జరిగే మొదటి మ్యాచ్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు గురువారం ఇక్కడికి చేరుకున్నాయి. ఇరు జట్ల క్రికెట్లను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఫొటోలు తీసుకొని సంబరపడ్డారు. భారీ భద్రత కారణంగా క్రికెటర్లతో ఫొటోలు తీయించుకునే అవకాశం ఎవరికీ దక్కలేదు. కాగా, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ విమానాశ్రయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.