క్రీడాభూమి

25 నుంచి విశాఖ వనే్డ టికెట్ల విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 22: విశాఖలో ఈ నెల 29న భారత్ - న్యూజిలాండ్ మధ్య జరగనున్న 5వ వనే్డ టికెట్లు ఈ నెల 25నుంచి విక్రయించనున్నారు. ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో డేనైట్‌గా జరగనున్న వనే్డకు రూ.400 నుంచి రూ.5వేల టికెట్లు 12వేలు విక్రయానికి సిద్ధం చేసినట్టు విశాఖ సంయుక్త కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. అన్ని మీసేవ కేంద్రాల్లో వనే్డ టికెట్లను అందుబాటులో ఉంచామన్నారు. రూ.400 నుంచి రూ.1000, రూ,1,500, రూ.5వేల టికెట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.