క్రీడాభూమి

అండర్-19 క్రికెట్ విజేత భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, డిసెంబర్ 23: అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. శుక్ర వారం జరిగిన ఫైనల్‌లో భారత్ 34 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి వరుసగా మూడోసారి విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 273 పరుగులు సాధించింది. అనంతరం శ్రీలంక 239 పరుగులకు ఆలౌటైంది.