క్రీడాభూమి

మలేసియా మాస్టర్స్ సెమీస్‌కు సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరవాక్ (మలేసియా), జనవరి 19: ఇక్కడ జరుగుతున్న మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో ఆమె ఫినేత్రిని 21-15, 21-14 తేడాతో ఓడించింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో అజ య్ జయరామ్ 13-21, 8-21 తేడా తో ఆంథోనీ జింటింగ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.