క్రీడాభూమి
స్ట్రాంజా స్మారక బాక్సింగ్ హుసాముద్దీన్కు రజతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 February 2017
సోఫియా (బల్గేరియా), ఫిబ్రవరి 27: స్ట్రాంజా స్మారక బాక్సింగ్ చాంపియన్షిప్ 56 కిలోల బాంటన్వెయిట్ విభాగంలో భారత బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్కు రజతం లభించింది. ఉక్రెయిన్కు చెందిన మైకొలా బట్సెన్కొతో కడ వరకూ హోరాహోరీగా పోరాడినప్పటికీ హుసాముద్దీన్ 2-3 తేడాతో ఓటమిపాలై, ద్వితీయ స్థానంతో సంతృప్తి చెందాడు. ఈ పోటీల్లో అమిత్ ఫంగల్ (49 కిలోల విభాగం), మీనా కుమారి మైస్నామ్ (54 కిలోల విభాగం) తమతమ సెమీ ఫైనల్స్ ఫైట్స్లో పరాజయాలను చవిచూసి, కాంస్య పతకాలు సంపాదించారు.