క్రీడాభూమి

గోపీచంద్ కుమార్తె గాయత్రికి ‘డబుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఏప్రిల్ 16: భారత జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి కూడా క్రీడాకారిణిగా రాణిస్తున్నది. పెంబంగనాన్ జయ రయా జూనియర్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్‌లో ఆమె సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. బాలికల అండర్-15 విభాగం ఫైనల్‌లో ఆమె తన డబుల్స్ భాగస్వామి సమియా ఫరూఖీని 21-11, 18-21, 21-16 తేడాతో ఓడించింది. ఆతర్వాత సమియాతో కలిసి డబుల్స్ విభాగంలో కెల్లీ లారిసా, షెలాండ్రి వయోలా జోడీపై 21-17, 21-15 తేడాతో వరుస సెట్లలో గెలుపొంది, మరో టైటిల్‌ను అందుకుంది. గాయత్రి, సమియా హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడెమీలో శిక్షణ పొందుతున్నారు.