క్రీడాభూమి

చరిత్ర సృష్టించిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, జూలై 9: ఆసియా అథ్లెటిక్స్ చరిత్రలో భారత్ కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. మొ ట్టమొదటిసారి అత్యధిక పతకాలు కైవసం చేసుకొని, అగ్రస్థానంలో నిలిచింది. ప్రతిసారీ తిరుగు లేని ఆధిపత్యాన్ని కనబరచే చైనా ఈసారి భారత్ దెబ్బకు రెండో స్థానానికి పరిమితమైంది. ఈ పో టీల చివరి రోజైన ఆదివారం భారత్ ఐదు స్వర్ణాలు సహా మొత్తం 8 పతకాలు సాధించింది. వీటి లో ఒక రజతం, మూడు కాంస్య పతకాలు ఉన్నాయ. మొత్తం మీద భారత్‌కు 12 స్వర్ణాలు, 5 రజ తాలు, 12 కాంస్యాలుసహా మొత్తం 29 పతకాలు లభించాయ. 1985లో జకార్తాలో జరిగిన ఈవెం ట్‌లో 22 (10 స్వర్ణం, 5 రజతం, 7 కాంస్యం) పతకాలు కైవసం చేసుకున్న భారత్, నాటి రికార్డు ను అధిగమించింది. అంతేగాక, ఆసియా అథ్లెటిక్స్‌లో తొలిసారి నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. 1973 నుంచి 1981 వరకు జపాన్ నంబర్ వన్‌గా నిలవగా, ఆతర్వాత చైనా ఆధిపత్యం మొదలైంది. మొదటి సారి చైనా ఆధిక్యానికి భారత్ గండి కొట్టింది.