క్రీడాభూమి

సచిన్‌కు స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహమాస్, జూలై 24: కామనె్వల్త్ యూత్ గేమ్స్‌లో సచిన్ సివాచ్ భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించాడు. గత ఏడాది ప్రపంచ యూత్ గేమ్స్ బాక్సింగ్ 49 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అతను కామనె్వల్త్ యూత్ గేమ్సలోనూ అద్భుత ప్రతిభ కనబరిచాడు. చివరి ఫైట్‌లో తన ప్రత్యర్థి జేమ్స్ నాథన్ ప్రోబర్ట్‌ను 4-1 తేడాతో చిత్తుచేశాడు. కాగా, మహిళల విభాగంలో జోనీ పతకాన్ని సాధించింది. మహిళల 60 కిలోల విభాగంలో పోటీపడిన ఆమె ఆస్ట్రేలియాకు చెందిన ఎలా జేడ్ బూట్ చేతిలో 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని, రజత పతకాన్ని అందుకుంది.