క్రీడాభూమి
హోం టౌన్లో గుజరాత్ బోణీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 12 August 2017
అహ్మదాబాద్, ఆగస్టు 11: ప్రో కబడ్డీ లీగ్లో భాగంగా హోం టౌన్లో శుక్రవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్స్ జట్టు బోణీ చేసింది. ఈ జట్టు 39 పాయింట్లు సంపాదించగా, బలమైన యు ముంబా జట్టు 21 పాయింట్లకే పరిమితమైంది. గుజరాత్ తరఫున రోహిత్ గులియా 9, సచిన్ 8 పాయింట్లతో రాణించారు. అబొజర్ మిధానీ 5, సుకేష్ హెగ్డే 4 చొప్పున పాయింట్లు చేశారు. యు ముంబా ఆటగాళ్లు కుల్దీప్ సింగ్, అనూప్ కుమార్ కషిలింగ్ అడాకే తలా నాలుగు పాయింట్లు చేశారు. మిగతా వారి వైఫల్యం యు ముంబా ఓటమికి కారణమైంది.