క్రీడాభూమి

అశోక వనంలో క్రికెటర్ల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువరా ఎలియా, ఆగస్టు 11: భారత క్రికెటర్లు ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ తదితరులు అశోక వనంలో సందడి చేశారు. రామాయణంలో సీతను చెరబట్టిన రావణుడు ఇదే ప్రాంతంలో ఉంచాడని అంటారు. కుటుంబాలతో సహా ఉమేష్, షమీ, ఇశాంత్ అశోక వాటిను సందర్శించారు. వారి వెంట కుల్దీప్ యాదవ్, లోకేష్ రాహుల్ కూడా ఉన్నారు. సీతా ఎలియా గ్రామంలో ఉన్న ఈ అశోక వనంలోనే సీతా దేవి ఆలయం ఉంది.