క్రీడాభూమి

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఆగస్టు 12: ప్రో కబడ్డీ లీగ్‌లో తెలు గు టైటాన్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. శనివారం యుపి యోద్ధతో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 32-39 తేడాతో ఓడింది. రాహుల్ చౌదరి 12 పాయంట్లతో రాణించగా, రక్షిత్ 6 పాయంట్లు చేశాడు. యుపి యోద్ధ తరఫున నితన్ తోమర్ 10 పాయంట్లు సాధించి, తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషిం చాడు. రిషాంక్ దేవాంగ్ ఆరు, రాజేష్ నర్వాల్ ఐదు చొ ప్పున పాయంట్లు సాధించారు. తెలుగు టైటాన్స్ ఇప్ప టి వరకూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా, ఆరు పరాజ యాలను ఎదుర్కొంది. ఒక మ్యాచ్‌లో గెలవగా, మరో మ్యాచ్ టై అయంది. కాగా, శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్‌జెయంట్స్ 29-24 తేడాతో దబాంగ్ ఢిల్లీని ఓడించింది.