క్రీడాభూమి

మొదటి వనే్డ మ్యాచ్ టికెట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెనైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో ఈనెల 17న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మొదటి వనే్డ మ్యాచ్ టికెట్‌ను ఎంతో సంతోషంతో మీడియాకు చూపుతున్న ఓ మహిళ. స్టేడియం వద్ద కౌంటర్లలో టికెట్ల అమ్మకాన్ని ఆదివారం ప్రారంభించారు. డిమాండ్ భారీగా ఉండడంతో, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. వేలాది మంది టికెట్లు లభించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.