క్రీడాభూమి

ఉత్కంఠ మ్యాచ్‌ల్లో బెంగాల్, యు ముంబా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 1: ప్రో కబడ్డీ లీగ్‌లో సోమవా రం జరిగిన రెండు మ్యాచ్‌లు అత్యంత ఉత్కంఠ భరితంగా కొనసాగాయ. బెంగాల్ వారియర్స్ జ ట్టు ఒక పాయంట్ తేడాతో జైపూర్ పింక్ పాంథ ర్స్‌ను ఓడిస్తే, తమిళ్ తలైవాస్‌పై యు ముంబా మూడు పాయంట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో బెంగాల్ 32 పాయంట్లు చేయగా, గట్టిపోటీనిచ్చిన జైపూర్ 31 పాయంట్లు చేసింది. కాగా రెండో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 30 పాయంట్లు చేసి, సొంత గడ్డపై రెండో పరాజయాన్ని చవిచూసింది. యు ముంబా 33 పాయంట్లు చేసింది.