క్రీడాభూమి

ఫైనల్‌ లో మేరీ కోమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఓపెన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల 48 కిలోల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లిన ప్రపంచ మాజీ చాంపియన్ మేరీ కోమ్ (కుడి). సెమీస్‌లో ఆమె మంగోలియాకు చెందిన అట్లాన్‌సెట్సెంగ్ లుసైకాన్‌ను ఓడించింది. కాగా, శివ థాపా, మనోజ్ కుమార్ తమతమ సెమీ ఫైనల్ ఫైట్స్‌లో పరాజయాలను
ఎదుర్కొని, కాంస్య పతకాలతో సంతృప్తి చెందారు.