క్రీడాభూమి

నూయేవాలో కోహ్లీ టీం సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు గురువారం అర్ధరాత్రి ఢిల్లీలోని విరాట్ కోహ్లీ రెస్టారెంట్ అయనా నూయేవాలో సందడి చేశారు. శనివారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో మ్యాచ్‌కు ఢిల్లీకి చేరుకున్న ఆటగాళ్లకు రెస్టారెంట్‌లో కోహ్లీ విందు ఏర్పాటు చేశారు. ఆటగాళ్లతో సెల్ఫీలు దిగేందుకు కస్టమర్లు పోటీ పడగా, క్రికెటర్లు కూడా సరదాగా వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. విందులో ఏబీ డివిలియర్స్, ఉమేశ్ యాదవ్, సిరాజ్, టిమ్ సౌతి, మొయన్ అలీ, యుజువేంద్ర, చహల్‌తో పాటు బౌలింగ్ కోచ్ అశిష్ నేహ్రా కూడా పాల్గొన్నాడు. ఈ ఫొటోలను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ ట చేయగా, వైరల్‌గా మారాయ.