క్రీడాభూమి

ఆసియా గేమ్స్‌లో జోడీగా బొపన్న-శరణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్న ఆసియా గేమ్స్‌లో టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో భారత స్టార్ ఆటగాళ్లు రోషన్ బొపన్న-దివిజ్ శరణ్ జోడీగా ఆడనున్నారు. ఆసియా గేమ్స్‌లో దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్-సుమిత్ నాగల్‌తో కలసి జోడీగా ఆడనున్న నేపథ్యంలో తమ ఇద్దర్ని కూడా జోడీగా ఆడేందుకు అవకాశం కల్పించాలని ఆలిండియా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ)కు చేసిన విజ్ఞప్తి మేరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ అందుకు అంగీకరించింది. కాగా, రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేష్ గుణ్ణేశ్వరణ్ సింగిల్స్‌గా తలపడతారు.