క్రీడాభూమి
భారత్ ఖాతాలో అత్యధిక పతకాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 24 September 2018
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ట్రాక్ ఆసియా కప్ పోటీలో భారత సైక్లిస్టులు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుని అత్యధిక పతకాలు అందుకున్నారు. ఆదివారం జరిగిన పోటీల్లో భారత్ ఆరు గోల్డ్, ఐదు కాంస్య, రెండు రజత పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇండోనేషియా టీమ్ నాలుగు గోల్డ్, మూడు కాంస్య, ఒక రజత పతకంతో రెండో స్థానం, హాంకాంగ్ నాలుగు గోల్డ్, రెండు రజత పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి.