క్రీడాభూమి
భారత్కు పాక్ ప్రధాని ఇమ్రాన్ శుభాకాంక్షలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 9 January 2019
ఇస్లామాబాద్, జనవరి 8: ఆస్ట్రేలియా గడ్డపై మొదటిసారి టెస్టు సిరీస్ సాధించిన విరాట్ కోహ్లీతో పాటు భారత జట్టును పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 71 ఏళ్ల చరిత్రలో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఆసియా ఖండంలోని జట్లలో భారత్ మాత్రమే ఆస్ట్రేలియా 2-1తో ఓడించిన విషయం తెలిసిందే.