క్రీడాభూమి

చైనాతో కిదాంబి రూ.35 కోట్ల ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, జనవ రి 14: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చైనా బ్రాండ్ లి నింగ్‌తో భారీ ఒప్పందం కుదు ర్చుకున్నాడు. నాలుగేళ్ల ఓప్పందానికి రూ.35 కోట్లు. మాజీ ప్రపంచ నెంబర్ వన్ శ్రీకాంత్ భారత్ తరఫున ఆరు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచిన ఆట గాడు. లీ నింగ్ చైనాలో అతిపెద్ద స్పో ర్ట్స్ బ్రాండ్. స్పాన్సర్‌షిప్‌తో పాటు క్రీడా సామగ్రి కూడా అందజేస్తుంది. ఈ విషయమై శ్రీకాంత్ మాట్లాడుతూ భారత్‌తో పాటు అంతర్జాతీయంగా లీ నింగ్‌కు ప్రచారకర్తగా ఉండడం గౌరవంగా భావిస్తున్నానని, వారి ఉ త్పత్తులంటే తనకు ఇష్టమని చెప్పా డు. చైనా, ఇండోనేసియా, సింగపూర్, ఆస్ట్రేలియాలో బ్యాడ్మింటన్ జట్లకు లీ నింగ్ మద్దతిస్తోంది. 2018 జకార్తలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ భారత జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించింది. 2020 టోక్యోలో జరిగే ఒలింపిక్స్ వరకు భారత ఆటగాళ్ల దుస్తుల స్పా న్సర్స్‌గా ఉండనుంది.