క్రీడాభూమి
జెమీమా 2, మంధానకు 6
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 February 2019
దుబాయ, ఫిబ్రవరి 12 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన టీ20 ర్యాంకిం గ్స్లో టీమిండియా మహిళా జట్టు ఆటగాళ్లు టాప్లో చోటు సంపాదించుకున్నారు. న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల్లో 132 పరుగులు సాధించిన జెమీమా రోడ్రీగ్స్ 2వ స్థానంలో కొనసాగుతుండగా, రెండు అర్ధ సెంచరీలు చేసిన ఓపెనర్ స్మృతీ మంధాన 6వ స్థానంలో కొనసాగుతుంది. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ రాధా యాదవ్ 10, కొనసాగుతుండగా, దీప్తి శర్మ 14వ ర్యాంకు ల్లో కొనసాగుతున్నారు.