క్రీడాభూమి

మే 6 నుంచి మహిళల ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గత సీజన్ ఐపీఎల్‌లో మహిళా జట్లతో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను నిర్వహించిన బీసీసీఐ ఈ సీజన్‌లోనూ మ్యాచ్‌లను నిర్వహించనుంది. జైపూర్ వేదికగా మే 6 నుంచి నాలుగు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు జరగనున్నాయ. గతేడాది సూపర్ నోవాస్, ట్రయల్ బ్లేజర్స్ జట్లే పోటీ పడగా, ఈసారి అదనంగా వెలాసిటీ జట్టును చేర్చారు. ఒక్కో జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్‌లో తలపడతాయ. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మే 11న జరిగే ఫైనల్‌లో పోటీ పడతాయ. ఈ జట్లకు హర్మన్ ప్రీత్‌కౌర్, స్మృతీ మంధాన, మిథాలీ రాజ్‌లు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
*
ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల షెడ్యూల్
మే 6 సూపర్‌నోవాస్ న ట్రయల్ బ్లేజర్
మే 8 ట్రయల్ బ్లేజర్ న వెలాసిటీ
మే 9 సూపర్‌నోవాస్ న వెలాసిటీ
మే 11 ఫైనల్