జాతీయ వార్తలు

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అంచనాలను మారుస్తూ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌లు కొద్దిసేపటికే లాభాల బాటపట్టాయి. చివరికి సెన్సెక్స్‌ 241 పాయింట్లు లాభపడి 26,867 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 8,238 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.38 వద్ద కొనసాగుతోంది. ఆర్బీఐ గవర్నర్‌ రఘురామరాజన్‌ సెప్టెంబరులో బాధ్యతల నుంచి తప్పుకొంటారని స్పష్టం కావడం, ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ తప్పుకుంటుందా? అన్న సందేహాలు ఇవాళ దేశీయ స్టాక్‌ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.