జాతీయ వార్తలు

ఆరుగురు విద్యార్థులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్: రాష్ట్రంలోని కన్షౌజ్ వద్ద ఆగ్రా - లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్ హైవేపై విద్యార్థులపైకి బస్సు దూసుకెళ్లడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు.