జాతీయ వార్తలు

పోలవరంపై మరో అధ్యయనం అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పోలవరం మిగులు జలాలపై మరో అధ్యయనం అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు కోరిన అధ్యయనం అవసరం లేదని తెలపటంతో నిల్వ జలాలపై విచారణ కూడా అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 15న నిర్వహిస్తామని జస్టిస్ మదన్ బి. లోకూర్ ధర్మాసనం స్పష్టం చేసింది.