జాతీయ వార్తలు
శబరిమలపై పిటిషన్ తక్షణ విచారణను తిరస్కరించిన సుప్రీం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 9 October 2018
న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని కల్పిస్తూ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై తక్షణ విచారణను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు పూర్తిగా అహేతుకమైనదని పేర్కొంటూ జాతీయ అయ్యప్ప భక్తుల అధ్యక్షుడు శైలజా విజయన్ దాఖలు చేసిన పిటిషన్ను చీఫ్ జస్టిస్ రంజన్ గగోరు, జస్టిస్ ఎస్.కె. కౌల్ , జస్టిస్ కెఎం జోసెఫ్లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలించి ఈ తీర్పునిచ్చింది.