జాతీయ వార్తలు
హెలికాఫ్టర్లను పంపమని కోరాం:సుష్మా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 3 July 2018
న్యూఢిల్లీ: మానస సరోవర్ యాత్రకు సంబంధించి యాత్రీకులు పడుతున్న ఇబ్బందులపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ టిట్టర్ ద్వారా స్పందించారు. ఈ మేరకు హెలికాఫ్టర్లను పంపమని నేపాల్ ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. యాత్రీకులకు ఆహారం, మందులు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. వయోవృద్ధులైన యాత్రీకులకు సిమ్కోటలో వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాట్మాండ్లోని అక్కడ భారత ఎంబసీ అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.