జాతీయ వార్తలు

మాకెన్ని పదవులిస్తారు?: ఉద్ధవ్ ఠాక్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో మంగళవారం మార్పులు, చేర్పులు చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకోవడంతో ‘ఇంతకీ మాకెన్ని పదవులిస్తారు?’- అంటూ శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నిస్తున్నారు. మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో శివసేన కూడా భాగస్వామి పార్టీ కావడంతో క్యాబినెట్ మార్పులపై ఉద్ధవ్ ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఉద్ధవ్ ప్రశ్నలతో బిజెపి నాయకులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు.