జాతీయ వార్తలు

పొంగల్ పురస్కరించుకుని 12,624 బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై :సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమిళనాడు రాష్టవ్య్రాప్తంగా 12,624 బస్సులను నడపనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత గురువారనాడు ప్రకటించారు. మెరీనా బీచ్‌కు 600 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. అలాగే ప్రైవేటు బస్సులలో అధిక చార్జీలు వసూలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.