జాతీయ వార్తలు

తమిళనాట ‘జయ’కేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలుండగా డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలపై రెండు చోట్ల ఎన్నికలను వాయిదా వేశారు. పోలింగ్ జరిగిన 232 నియోజకవర్గాల్లో రెండు స్థానాలకు సంబంధించి ఫలితాలు అందాల్సి ఉంది. ఇప్పటికి 122 స్థానాలను అధికార అన్నాడిఎంకె పార్టీ కైవసం చేసుకోగా ముఖ్యమంత్రి జయలలిత మరోసారి పదవిని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో కంటే కాస్త మెరుగ్గా డిఎంకె 107 స్థానాలను సాధించింది. పిఎంకె, డిఎండికె పార్టీలు చెరోచోట గెలిచాయి. ఇతరులు ఒక చోట విజయం సాధించారు.