జాతీయ వార్తలు

కేంద్రమంత్రితో టీడీపీ ఎంపీలు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్‌తో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. అంతకుముందు ఎంపీ సుజనాచౌదరి నివాసంలో ఎంపీలు భేటీ అయ్యారు. ప్రధానంగా ఐదు డిమాండ్లతో వారు వినతిపత్రం సమర్పించారు.