జాతీయ వార్తలు
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పరాభవం తప్పదు:జీవీఎల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 14 February 2019
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పరాభవం తప్పదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బీద పలుకులు పలుకుతూ ఢిల్లీ దీక్షకు రూ.10 కోట్లు ఖర్చుపెట్టారని విమర్శించారు. ప్రజాధనంతో సోకులు చేసుకుంటున్నారని అన్నారు.