జాతీయ వార్తలు

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పరాభవం తప్పదు:జీవీఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పరాభవం తప్పదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బీద పలుకులు పలుకుతూ ఢిల్లీ దీక్షకు రూ.10 కోట్లు ఖర్చుపెట్టారని విమర్శించారు. ప్రజాధనంతో సోకులు చేసుకుంటున్నారని అన్నారు.