జాతీయ వార్తలు

పార్లమెంటు వద్ద టిడిపి ఎంపీల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టిడిపికి చెందిన రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు సోమవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, కేంద్ర నిధులు, రాయితీలను ఎపికి ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ధర్నాకు ముందు జరిగిన ఎంపీల భేటీలో నిర్ణయించారు.