జాతీయ వార్తలు

తమిళనాడు గవర్నర్‌గా విద్యాసాగర్‌రావుకు అదనపు బాధ్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు తమిళనాడు గవర్నర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య పదవీకాలం బుధవారంతో ముగిసింది. మరోవైపు గుజరాత్‌ గవర్నర్‌ ఓంప్రకాశ్‌ కోహ్లికి మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. 2011 ఆగస్టు 31న బాధ్యతలు చేపట్టిన రోశయ్య ఐదేళ్ల పాటు గవర్నర్‌ పదవిలో కొనసాగారు.