జాతీయ వార్తలు

టోల్‌ప్లాజా వద్ద కాల్పులు: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఇక్కడి బదర్‌పూర్ టోల్‌ప్లాజా వద్ద ఆదివారం ఉదయం ఓ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు టోల్‌ప్లాజా సిబ్బందిపై ఆకస్మికంగా కాల్పులు జరిపారు. టోల్‌ప్లాజాలో నగదును చేజిక్కించుకుని వారు పరారయ్యారు. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు, క్యాషియర్ మరణించగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.