జాతీయ వార్తలు

తిరువణ్ణామలైలో తొక్కిసలాట: కోనేటిలో మునిగి నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: మహోదయ అమావాస్య సందర్భంగా తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయం వద్ద కోనేటిలో స్నానం చేసేందుకు భక్తులు పోటీపడగా నీట మునిగి నలుగురు మరణించారు. ఒకేసారి దాదాపు రెండు వేల మంది భక్తులు కోనేటిలో మునిగి పుణ్యస్నానాలు ఆచరించేందుకు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగింది. సుమారు 50 మందిని పోలీసులు కాపాడారు.