జాతీయ వార్తలు
బ్రిజేష్ ట్రైబ్యునల్లో ఏపీ వాదనలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 16 August 2016
దిల్లీ: కృష్ణా జలాల పంపకంపై బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ వాదనలు ప్రారంభమయ్యాయి. కృష్ణా నీటిని నాలుగు రాష్ట్రాలకు పంపకం చేయాలని ఆంధ్రప్రదేశ్; తెలంగాణ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నీటిని ఏపీ, తెలంగాణ పంచుకోవాలని కర్ణాటక, మహారాష్ట్ర గతంలో వాదనలు వినిపించాయి. ఈ అంశంపై ట్రైబ్యునల్లో మూడు రోజుల పాటు వాదనలు కొనసాగనున్నాయి.