జాతీయ వార్తలు

త్రిపురలో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తలా: త్రిపురలో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుదీప్‌ రాయ్‌ బర్మన్‌, ఆశిష్‌ కుమార్‌ సాహా, బిశ్వ బంధుసేన్‌, దిబా చంద్రన్‌ హర్వాంకర్‌లు తమ సంతకాలతో కూడిన రాజీనామా పత్రాన్ని మంగళవారం స్పీకర్‌కు సమర్పించగా, దిలీప్‌ సర్కార్‌, పరంజిత్‌ సింఘ ఎక్కడా కన్పించలేదు.