జాతీయ వార్తలు
ఉగ్రవాదుల దాడులపై నిఘావర్గాల హెచ్చరిక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 29 December 2015
న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా దేశంలో లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థ దాడులకు తెగబడవచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈమేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశాయి. పాక్ నుంచి లష్కరేతోయిబా ఉగ్రవాదులు చొరబడ్డారని, ముంబయి తరహా దాడులు జరగవచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రుల నివాసాలతో పాటు సైనిక, అణు సంబంధిత ప్రాంతాలపై దాడులు జరగవచ్చని హెచ్చరించాయి.