జాతీయ వార్తలు

ఈడీ ఎదుట విచారణకు వాద్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్:రాజస్థాన్ సరిహద్దు బికనీర్‌లో భూకుంభకోణానికి పాల్పడ్డారనే కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఎదుటకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి వౌరీన్ వాద్రా ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈడీ ఎదుట విచారణకు హాజరవ్వటం ఇది నాలుగోసారి. జైపూర్‌లోని ఈడీ జోనల్ కార్యాలయానికి భర్త, అత్తగారితో పాటు ప్రియాంకగాంధీ కూడా తోడుగా వచ్చారు.