జాతీయ వార్తలు

వైష్ణో దేవి యాత్ర నిలిపివేత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ : వైష్ణో దేవి యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. భారీ స్థాయిలో భక్తులు పోటెత్తడంతో ఆ యాత్రకు బ్రేకేశారు. కట్రా బేస్ నుంచి వస్తున్న భక్తులను ప్రస్తుతానికి నిలిపేసినట్లు సమాచారం. భక్తుల తాకిడి అధికంగా ఉందని, నిన్న రాత్రి 8 గంటలకు టికెట్ కౌంటర్‌ను మూయాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. మాతా వైష్ణో దేవి దర్శనం కోసం సగటున ప్రతి రోజు 40 వేల మంది భక్తులు ఆలయానికి వస్తున్నట్లు అంచనా.