జాతీయ వార్తలు

మాతృభాషపై ఆంక్షలు దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఏ ప్రాంతంలో ఉన్న వ్యక్తులైనా వారి మాతృభాషను నేర్చుకోవడానికి రాజ్యాంగం పూర్తి హక్కును కల్పించిందని, అయితే ఇందుకు విరుద్ధంగా కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడం అన్యాయమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ ఆంధ్ర అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమిళనాడులో తెలుగు నేర్చుకోకుండా చేయడం సమంజసం కాదన్నారు.