జాతీయ వార్తలు

మహిళా ఎంపీలకు అరుదైన అవకాశం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న పార్లమెంటు ఉభయ సభల్లో మాట్లాడేందుకు మహిళా ఎంపీలకు మాత్రమే అవకాశం ఇస్తారు. ప్రధాని మోదీ ఆలోచన మేరకు ఈ అవకాశం మహిళా ఎంపీలకు దక్కనుంది. ఆ రోజున కేవలం మహిళా ఎంపీలే మాట్లాడాలని, పురుష ఎంపీలు వారికి సహకరించాలని మోదీ సూచించారు. తొలిసారిగా గెలిచిన మహిళా సభ్యులకు ముందుగా అవకాశం ఇవ్వాలని కూడా ప్రధాని కోరారు.