జాతీయ వార్తలు
పాఠశాల బస్సు బోల్తా: ఆరుగురి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 January 2016
గుజరాత్: పాఠశాల బస్సుబోల్తా పడి ఆరుగురు మృతి చెందిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని కేషోడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 20మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.